భారత్ కాల్పుల్లో ఇద్దరు పాక్ జవాన్ల హతం
పాకిస్తాన్ మరోసారి కాల్పులు విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. అయితే పాకిస్తాన్కు భారత సైన్యం ధీటుగా సమాధానమిచ్చింది. జమ్ముకశ్మీర్లోని యురీ సెక్టార్లో పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్కు చెందిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడింది. అప్రమత్తమైన భారత జవాన్లు పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు