మన దేశంలో పన్ను- జీడీపీ నిష్పత్తి చాలా తక్కువగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 2017-18 కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ఆయన ప్రవేశపెట్టారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు తక్కువగా ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు.
Feb 1 2017 1:09 PM | Updated on Mar 20 2024 3:39 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement