'నేనెక్కడికీ పోలేదు.. కోర్టుకు హాజరవుతా' | i am not escape.. i went out for my personel: malladi vishnu | Sakshi
Sakshi News home page

Jan 5 2016 12:30 PM | Updated on Mar 20 2024 3:43 PM

కల్తీ మద్యం ఘటన జరిగిన తర్వాత తాను పరారీలో ఉన్నమాట అవాస్తవం అని కాంగ్రెస్ పార్టీ నేత మల్లాది విష్ణు అన్నారు. తాను రేపు కోర్టుకు హాజరు అవుతానని చెప్పారు. కృష్ణలంకలో గల స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు ప్రాణాలు విడవగా, మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం విదితమే

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement