మధ్యధరా సముద్రంలో బుధవారం రెండు పడ వలు మునిగి 240 మంది శరణార్థులు చనిపోయినట్లు తెలిసింది. ఈ మేరకు ఆ ప్రమాదాల్లో ప్రాణాలతో బయటపడ్డవారు చెప్పారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగం వెల్లడించింది. ఇటలీలో యూఎన్ెహ చ్సీఆర్ (యునెటైడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్) అధికార ప్రతినిధి కార్లొట్టా స్యామీ మాట్లాడుతూ, రెండు ప్రమాదాల్లో కలిపి 31 మంది మాత్రమే ప్రాణాలు నిలుపుకున్నారనీ తెలిపారు. శరణార్థులంతా రబ్బరు పడవల్లో ప్రయాణిస్తుండగా అవి మునిగిపోయాయి.
Nov 4 2016 10:29 AM | Updated on Mar 22 2024 11:21 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement