ఆస్పత్రికి వాస్తు దోషమట మరణాలు ఆగాలట! | homam in Gandhi hospital | Sakshi
Sakshi News home page

Jul 25 2017 6:51 AM | Updated on Mar 22 2024 10:55 AM

సర్జరీలు జరగాల్సిన చోట శాస్త్రోక్తంగా పూజలు చేశారు.. స్టెతస్కోప్‌తో రోగి గుండెచప్పుడు వినాల్సిన డాక్టర్లు హోమగుండం వద్ద భక్తిప్రపత్తులతో నిల్చున్నారు.. ఆసుపత్రికి పట్టిన వాస్తుదోషం తొలగిపోవాలని, తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడాలని దేవుడ్ని వేడుకున్నారు!

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement