కోఠి మెటర్నటీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

కోఠి మెటర్నటీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

Published Wed, Aug 24 2016 10:22 AM

మగపిల్లవాడు పుడితే ఆడపిల్లిను ఇచ్చారంటూ బాలింత రజిత బంధువులు మంగళవారం కోఠి మెటర్నటీ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సిబ్బందికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Advertisement
Advertisement