చిత్తూరులో నీటమునిగిన గ్రామాలు | Heavy rains throughout the district | Sakshi
Sakshi News home page

Dec 2 2015 9:44 AM | Updated on Mar 21 2024 8:11 PM

రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. జిల్లావ్యాప్తంగా 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా కేవీబీపురంలో 143.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు చెరువులకు గండ్లుపడగా, లోతట్టు గ్రామాలు నీటమునిగి ఇళ్లు నేలమట్టమయ్యాయి

Advertisement
 
Advertisement

పోల్

Advertisement