13వేల కోట్ల వెల్లడి కేసులో సంచలనం..! | gujarat businessman mahesha comments | Sakshi
Sakshi News home page

Dec 3 2016 8:13 PM | Updated on Mar 22 2024 11:04 AM

స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్‌) కింద ఏకంగా రూ. 13,860 కోట్లు వెల్లడించి.. ఆ తర్వాత అదృశ్యమైన గుజరాత్‌ వ్యాపారి మహేశ్‌ షా కేసులో కీలక మలుపు. భారీగా ఆస్తులు వెల్లడించి ఆ తర్వాత ఐటీ దాడులతో పరారైన మహేశ్‌ షా శనివారం సాయంత్రం అనూహ్యంగా స్థానిక మీడియా ముందుకొచ్చారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement