జయకు గవర్నర్ విద్యాసాగర్ పరామర్శ | governor Vidyasagar rao visits again Jayalalithaa, says she is recovering well | Sakshi
Sakshi News home page

Oct 22 2016 1:55 PM | Updated on Mar 21 2024 7:54 PM

నెలరోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ‍్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితను గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు శనివారం పరామర్శించారు. ఆయన ఇవాళ ఉదయం అపోలో ఆస్పత్రికి వెళ్లి ముఖ్యమంత్రి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జయ త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement