తమిళనాడు రాజకీయాలు రాజ్భవన్కు చేరాయి. గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకుని నిర్ణయం కోసం తమిళనాడు ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీలో బలనిరూపణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు అవకాశం ఇస్తారా లేక ప్రభుత్వం ఏర్పాటుకు శశికళను ఆహ్వానిస్తారా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
Feb 10 2017 10:41 AM | Updated on Mar 22 2024 11:04 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement