అక్షయగోల్డ్ ఆస్తుల వివరాలు ఇవ్వండి | Give Akshaya Gold assets | Sakshi
Sakshi News home page

Nov 22 2016 8:04 AM | Updated on Mar 21 2024 8:47 PM

అగ్రిగోల్డ్ కేసును ఓ కొలిక్కి తెచ్చిన ఉమ్మడి హైకోర్టు ఇప్పుడు అక్షయగోల్డ్‌పై దృష్టి సారించింది. దానికి చెందిన ఆస్తుల వివరాలను తమ ముందుంచాలని సోమవారం ఏపీ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. తనఖాలో ఉన్నవి, తనఖా లేకుండా తక్షణ విక్రయానికి వీలుగా ఉన్న ఆస్తులు.. తదితర వివరాలను సమర్పించాలంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement