బాణసంచా ప్రమాదంలో ఐదుకు చేరిన మృతులు | Five people died in the Fireworks explosion | Sakshi
Sakshi News home page

Jan 2 2017 9:18 AM | Updated on Mar 20 2024 3:34 PM

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులోని పెన్నానది పొర్లుకట్ట ప్రాంతంలో శనివారం జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. గాయపడి చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు ఆదివారం మృతిచెందారు. ప్రమాదం జరిగిన తరువాత కనిపించకుండాపోయిన యువకుడు రమేశ్‌ శరీర భాగాలను ప్రమాదస్థలంలో పోలీసులు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement