రమ్య ఘటనతో ఎక్సైజ్ శాఖ అలర్ట్ | excise commissioner chandravadhan very strict on bars | Sakshi
Sakshi News home page

Jul 15 2016 5:23 PM | Updated on Mar 21 2024 7:52 PM

చిన్నారి రమ్య మృతి ఘటనతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అలర్ట్ అయింది. వైన్ షాపులు, బార్, రెస్టారెంట్ల యజమానులతో ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ సమావేశమయ్యారు. బార్, రెస్టారెంట్లలో లోపలా, బయటా సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. హ్యాపీ హవర్స్ అంటూ డిస్కౌంట్ ఇవ్వొదని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement