భారీ భూకంపం మరోసారి ఇటలీని కుదిపేసింది. సెంట్రల్ ఇటలీలో ఆదివారం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తినష్టాల గురించి ఇప్పుడిప్పుడే సమాచారం అందుతోంది. ఆగ్రేయ పెరుజియాకు 68 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నెలకొని ఉందని అమెరికా భూగర్భ విజ్ఞాన సంస్థ తెలిపింది. భూమికి 108 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది.
ఇటలీని కుదిపేసిన భారీ భూకంపం!
Published Sun, Oct 30 2016 1:06 PM
Advertisement
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement