దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు ప్రకటించిన సెలవులను మరో మూడు రోజుల పాటు పొడిగిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీపావళి తర్వాత రాజధాని నగరంలో కమ్ముకున్న కాలుష్యవాయువులను తొలగించేందుకు అత్యవసర కేబినేట్ భేటీని ఆదివారం నిర్వహించింది.
Nov 7 2016 6:13 AM | Updated on Mar 21 2024 10:48 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement