'నేను ముందుగా సాక్షి పత్రికే చదువుతా' | Daily I first reads Sakshi Paper only says by AP Minister Chintakayala Ayyanna Patrudu | Sakshi
Sakshi News home page

Jan 13 2017 7:27 AM | Updated on Mar 22 2024 10:40 AM

‘నిద్ర లేవగానే నేను పేపర్లు చదవుతా.. ముఖ్యంగా ‘సాక్షి’ పత్రికనే ముందు చదువుతా.. మా పార్టీ వాళ్లు ఈనాడు, జ్యోతి చదవమంటారు. సాక్షి చదవొద్దంటారు. ఈ రెండు పత్రికలు మాకు ఎప్పుడూ అనుకూలంగానే రాస్తాయి. నేనైతే మా లోపాలు.. తప్పులు ఎత్తిచూపే ‘సాక్షి’ పత్రికనే ముందుగా చదవాలంటాను’ అని ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement