ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల ఏర్పాటు. | cm kcr press meet on new districts formation | Sakshi
Sakshi News home page

Aug 20 2016 7:28 PM | Updated on Mar 21 2024 7:53 PM

కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ను ఈ నెల 22న ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. జిల్లాల ఏర్పాటును అన్ని పార్టీలు స్వాగతించాయని, ప్రజాభిప్రాయం మేరకే కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేలోపు అవసరమైతే మరో రెండు సార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో సైతం జిల్లాల ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement