ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. వారం రోజుల పాటు టర్కీ పర్యటనను ముగించుకున్న ఆయన ఈ రోజు ఉదయం హైదరాబాద్ చేరారు. ఈ నెల 1వ తేదీన చంద్రబాబు టర్కీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకూ ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు అందుబాటులో ఉంటారు.
Aug 8 2015 11:28 AM | Updated on Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement