హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు | CM Chandrababu naidu reaches hyderabad | Sakshi
Sakshi News home page

Aug 8 2015 11:28 AM | Updated on Mar 21 2024 8:47 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. వారం రోజుల పాటు టర్కీ పర్యటనను ముగించుకున్న ఆయన ఈ రోజు ఉదయం హైదరాబాద్ చేరారు. ఈ నెల 1వ తేదీన చంద్రబాబు టర్కీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకూ ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు అందుబాటులో ఉంటారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement