ఓపిగ్గా కూర్చుని వినండి.. | chandrababu statement on special status in AP assembly | Sakshi
Sakshi News home page

Sep 1 2015 10:47 AM | Updated on Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. ప్రత్యేక హోదాతో అన్ని వస్తాయన్నది అపోహ అని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రాన్ని అడిగినట్టు వెల్లడించారు. విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏకరువు పెట్టారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement