‘పోలవరంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు’ | Chandrababu should clarify on polavaram project budget, says peddireddy | Sakshi
Sakshi News home page

Dec 30 2016 12:57 PM | Updated on Mar 20 2024 3:11 PM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్ఆర్‌ హయాంలో ఈ ప్రాజెక్టు కోసం రూ. 4 వేల కోట్లు ఖర్చు చేశారని.. కుడి, ఎడమ కాలువ పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు సాధించిన ఘనత వైఎస్‌ఆర్‌కే దక్కుతుందన్నారు. ఆయన హఠార్మణం తర్వాత ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement