నాగార్జునసాగర్లో బోటు మునక..భక్తుల గల్లంతు | boat sunk in nagarjuna sagar reservoir | Sakshi
Sakshi News home page

Jul 14 2016 8:07 PM | Updated on Mar 20 2024 5:04 PM

నాగార్జున సాగర్ రిజర్వాయర్లో గురువారం బోటు మునిగిపోయింది. శుక్రవారం ఏకాదశి సందర్భంగా పాలం స్వామి ఆలయానికి భక్తులందరూ కలిసి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. బోటులో ప్రయాణిస్తున్న భక్తులందరూ గుంటూరు జిల్లా వాసులేనని తెలుస్తోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement