బెంగళూరులో గ్యాంగ్ వార్ | bhanukiran follower madhu gets tortured by manjunath gang | Sakshi
Sakshi News home page

Oct 20 2016 1:37 PM | Updated on Mar 21 2024 6:45 PM

గత కొన్ని రోజులుగా కర్ణాటక రాజధాని బెంగళూరులో గ్యాంగ్ వార్ నడుస్తోంది. ఓ ఆస్తి వివాదంలో భానుకిరణ్ అనుచరుడు ఎర్నంపల్లి మధు జోక్యం చేసుకున్నాడు. దీంతో బెంగళూరుకు చెందిన మంజునాథ్ గ్యాంగ్ ఆగ్రహించి మధును కిడ్నాప్ చేసి చితకబాదింది. ఇక ముందు తాను ఎలాంటి సెటిల్ మెంట్లకు పాల్పడబోనని ఎంతగానో వేడుకోవడంతో మంజునాథ్ గ్యాంగ్ మధును విడిచిపెట్టింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement