ఏపీ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు | ap secretariat canteen demolished by CRDA officers in amaravati | Sakshi
Sakshi News home page

Apr 12 2017 2:08 PM | Updated on Mar 21 2024 8:58 PM

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి. గతంలో పలుసార్లు కూల్చివేతలు జరగగా, తాజాగా సీఆర్‌డీఏ అధికారులు బుధవారం క్యాంటిన్‌ను కూల్చివేశారు. అయితే ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుడా అధికారులు క్యాంటీన్‌ కూల్చివేయడాన్ని క్యాంటిన్‌ నిర్వహకులు తప్పుబట్టారు. మంత్రి నారాయణ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement