పుష్కర పనుల తీరుపై సీఎం అసంతృప్తి | AP CM Chandra babu Unsatisfied with Godavari Pushkara works | Sakshi
Sakshi News home page

Jul 2 2015 2:49 PM | Updated on Mar 21 2024 8:58 PM

గోదావరి పుష్కర పనుల తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఆయన రాజమండ్రిలో పనుల తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రాజమండ్రి మునిసిపల్ కమిషనర్, ఇతర అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయంతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. పుష్కరాల పనులపై మంత్రుల కమిటీ, సమన్వయ కమిటీ, కార్యాచరణ కమిటీలు ఏర్పాటు చేయించారు. నాలుగో బ్రిడ్జి రోడ్డు కూలిపోవడంపై కాంట్రాక్టర్లను సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement