ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన కేవలం నెల రోజులు మాత్రమే విధులు నిర్వహించనున్నారు. మార్చి నెలాఖరున కల్లం పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్ నుంచి కొత్త సీఎస్గా దినేశ్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ కల్లం, దినేశ్లను చంద్రబాబు అభినందించి, సత్కరించారు.
Feb 28 2017 6:30 PM | Updated on Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement