గ్రేటర్ అమరావతి అవుతుంది | amaravathi to be in history, venkaiah naidu | Sakshi
Sakshi News home page

Oct 28 2016 4:43 PM | Updated on Mar 22 2024 11:13 AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మాదిరిగా అమరావతి కూడా గ్రేటర్ అమరావతి అవుతుందని చెప్పారు. శుక్రవారం ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కోర్ కేపిటల్ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వెంకయ్య మాట్లాడుతూ..

Advertisement
 
Advertisement

పోల్

Advertisement