అఖిలేశ్ కు అపశకునం | Akhilesh Yadav's Hi-Tech Mercedes 'Rath' Breaks Down A Km Into Yatra | Sakshi
Sakshi News home page

Nov 3 2016 1:55 PM | Updated on Mar 20 2024 3:13 PM

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఎన్నికల ప్రచారానికి ఆరంభంలోనే ఆటంకం ఎదురైంది. వికాస్ రథయాత్ర పేరుతో గురువారం ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ జెండా ఊపి రథయాత్ర ప్రారంభించారు. యాత్ర కిలోమీటర్ కూడా సాగకుండానే బ్రేక్ పడింది. అఖిలేశ్ ప్రయాణిస్తున్న అత్యాధునిక మెర్సిడెస్ బస్సు మొరాయించడంతో యాత్ర కొద్దిసేపు ఆగిపోయింది. సాంకేతిక లోపంతో బస్సు నిలిచిపోయింది. తర్వాత అఖిలేశ్ కారులో యాత్ర కొనసాగిసాంచారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement