ఏసీబీ అదుపులో వేం నరేందర్ రెడ్డి | ACB takes vem narendar reddy into custody | Sakshi
Sakshi News home page

Jun 17 2015 4:40 PM | Updated on Mar 21 2024 7:54 PM

తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వేం నరేందర్ రెడ్డిని సిట్ కార్యాలయానికి తరలించే అవకాశముంది. ఏసీబీ కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. మంగళవారం రాత్రి నరేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన ఏసీబీ అధికారులు ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి ఆయన్ను ప్రశ్నించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement