మంట కలిసిన మానవత్వం | Sakshi
Sakshi News home page

మంట కలిసిన మానవత్వం

Published Sun, Nov 6 2016 12:26 PM

అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకుండి పక్కన పడేసి వెళ్లారు. ఈ సంఘటన నగరంలోని రామాంతపూర్ వెంకట్‌రెడ్డి నగర్‌లో ఆదివారం వెలుగుచూసింది. స్థానిక బస్టాప్ పక్కన ఉన్న చెత్తకుండి వద్ద అప్పుడే పుట్టిన చిన్నారి ఏడుస్తుండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు

Advertisement

తప్పక చదవండి

Advertisement