హైవేపై ప్రమాదం: ఆరుగురి దుర్మరణం | 6 dead and more than 30 injured in Bareilly accident | Sakshi
Sakshi News home page

Jan 10 2017 12:08 PM | Updated on Mar 22 2024 11:30 AM

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ వద్ద నంబర్‌ 24 జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మణం చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వేగంగా దూసుకొచ్చిన బస్సు.. అదుపు కోల్పోయి, రోడ్డు పక్కగా నిలిచి ఉన్న మరో బస్సును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement