ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ, ఐదుగురు మృతి | 5 killed several injured in lorry accident at vizianagaram district | Sakshi
Sakshi News home page

Dec 28 2013 8:31 PM | Updated on Mar 22 2024 11:03 AM

జిల్లాలో చింతలవలసలో శనివారం సాయంత్రం ఓ విషాదం చోటుచేసుకుంది. ఏపీఎస్పీ బెటాలియన్ వద్ద లారీ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయినట్టు తెలిసింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. లారీ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement