హిమాచల్ ప్రదేశ్లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 16మంది దుర్మరణం చెందగా, మరో 25మంది గాయపడ్డారు. మండి జిల్లా బింద్రావని సమీపంలో ఓ ప్రయివేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది.
Nov 5 2016 4:43 PM | Updated on Mar 22 2024 11:21 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement