ఎమ్మెల్యే వద్ద 120 కోట్ల అప్రకటిత ఆదాయం | 120 crore unannounced revenue at MLA | Sakshi
Sakshi News home page

Feb 12 2017 6:47 AM | Updated on Mar 21 2024 8:11 PM

కర్ణాటక సీఎం సిద్దరామయ్య సన్నిహితుడు, హోస్కేటే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్‌కు చెందిన ఇళ్లు, స్థలాల్లో ఐటీ శాఖ జరిపిన దాడుల్లో రూ. 120 కోట్ల అప్రకటిత ఆదాయం బయటపడింది. బెంగళూరు, హోస్కేటేల్లో గురువారం నుంచి శనివారం వరకు ఈ దాడులు జరిగాయి. ‘రూ. 120 కోట్లకుపైగా లెక్కల్లో చూపని ఆదాయం ఉన్నట్లు తేలింది. రూ. 1.10 కోట్ల నగదు, 10 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాం.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement