పునరావాస కేంద్రం నుంచి పిల్లలు పరారీ | Sakshi
Sakshi News home page

పునరావాస కేంద్రం నుంచి పిల్లలు పరారీ

Published Thu, Nov 24 2016 9:27 AM

నాగోల్ లోని బాలల పునరావాస కేంద్రం నుంచి 12మంది చిన్నారులు పరారయ్యారు. దీంతో షాక్ కు గురైన సిబ్బంది ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పిల్లలు పారిపోయి ఉండొచ్చని సమాచారం.

Advertisement
Advertisement