‘అన్ని శాఖలు అప్రమత్తంగా ఉన్నాయి’ | cm kcr reviews on hyderabad rains | Sakshi
Sakshi News home page

Sep 24 2016 6:06 PM | Updated on Mar 21 2024 9:01 PM

ఇటీవల కురిసిన వర్షాలకు నిండుగా నీళ్లతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. నింజాసాగర్‌, ఎస్సారెస్పీ, అప్పర్ మానేరు, లోయర్‌ మానేరు, సింగూరు ఇలా అన్నీ ప్రాజెక్టులు నీళ్లతో నిండుగా మారాయని చెప్పారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement