‘అన్ని శాఖలు అప్రమత్తంగా ఉన్నాయి’ | cm kcr reviews on hyderabad rains | Sakshi
Sakshi News home page

Sep 24 2016 6:06 PM | Updated on Mar 21 2024 9:01 PM

ఇటీవల కురిసిన వర్షాలకు నిండుగా నీళ్లతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. నింజాసాగర్‌, ఎస్సారెస్పీ, అప్పర్ మానేరు, లోయర్‌ మానేరు, సింగూరు ఇలా అన్నీ ప్రాజెక్టులు నీళ్లతో నిండుగా మారాయని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement