కృష్ణానదిలో నీళ్లు నెత్తిమీద నుంచి వస్తాయి | mvs nagi reddy press meet on polavaram project | Sakshi
Sakshi News home page

కృష్ణానదిలో నీళ్లు నెత్తిమీద నుంచి వస్తాయి

Dec 8 2017 12:14 PM | Updated on Mar 22 2024 11:25 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని గతంలో సొంత పార్టీ నాయకులను తిట్టిన ఘనుడు చంద్రబాబు అని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సర్కారుకు చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. కాకి లెక్కలు చెబుతూ ప్రజలను టీడీపీ ప్రభుత్వం మభ్యపెడుతోందని మండిపడ్డారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement