చావుకు వార్నింగ్‌ ఇచ్చిన వ్యక్తి ఆయన

అక్కినేని జాతీయ పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందని, ఈ అవార్డు అందుకోవడం తన బాధ్యత మరింత పెంచిందని ప్రఖ్యాత ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ శిల్ప కళావేదికలో అక్కినేని జాతీయ పురస్కార వేడుక జరిగింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top