స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చార్జీల బాదుడు.. | Sakshi
Sakshi News home page

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చార్జీల బాదుడు..

Published Mon, Mar 6 2017 7:27 AM

ఎస్‌బీఐ ఖాతాదారులు ఇక మీదట కనీస నగదు నిల్వలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. లేదంటే చార్జీల మోత మోగుతుంది. ఏప్రిల్‌ 1 నుంచి కనీస బ్యాలన్స్‌ లేని ఖాతాలపై జరిమానా విధించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. ఈ పద్ధతి గతంలోనూ ఉండేది.

Advertisement

తప్పక చదవండి

Advertisement