అంచనాలకు తగ్గట్టుకుగానే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నిర్ణయం తీసుకుంది. గురువారం నిర్వహించిన పాలసీ రివ్యూలో యథాతథ పాలసీ అమలుకే నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 6.25 శాతం, రివర్స్ రెపో 6శాతంగా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించినట్టు ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ప్రకటించారు. వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.25 వద్దే కొనసాగనుంది. అయితే రివర్స్ రెపోను 25 బేసిస్ పాయింట్లను పెంచింది. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీకి చెక్ పెట్టాలని ఆర్బీఐ భావిస్తోంది. బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్ చేసే నిధులకు లభించే వడ్డీ రేటు రివర్స్ రెపో 0.25 శాతం పెంపుతో ఇది 6 శాతంగా ఉండనుంది.
యథాతథంగా ఆర్బీఐ కీలక వడ్డీరేటు
Published Thu, Apr 6 2017 4:29 PM
Advertisement
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement