పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు 23 నుంచి | Sakshi
Sakshi News home page

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు 23 నుంచి

Published Thu, May 18 2017 7:25 AM

పేమెంట్స్‌ బ్యాంకు సేవల లైసెన్స్‌ పొందిన పేటీఎం తన కార్యకలాపాలను ఈ నెల 23 నుంచి ప్రారంభించనుంది. ఆర్‌బీఐ నుంచి తుది లైసెన్స్‌ లభించిందని, ఈ నెల 23 నుంచి సేవలను ప్రారంభిస్తున్నామని పేటీఎం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement