చేనేత కార్మికుల ఆమరణ దీక్ష | - | Sakshi
Sakshi News home page

చేనేత కార్మికుల ఆమరణ దీక్ష

Jan 13 2026 7:20 AM | Updated on Jan 13 2026 7:20 AM

చేనేత కార్మికుల ఆమరణ దీక్ష

చేనేత కార్మికుల ఆమరణ దీక్ష

సంస్థాన్‌ నారాయణపురం : చేనేత రుణమాఫీ వెంటనే చేయాలని సోమవారం సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో చేనేత కార్మికులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గ్రామానికి చెందిన వర్కాల వెంకటేశం, గూడెల్లి బాలరాజు దీక్ష చేపట్టగా వీరికి మద్దతుగా చేనేత కార్మికులు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో చేనేత నాయకులు గజం సత్యనారాయణ, చెరుపల్లి రామాలింగం, కర్నాటి శ్రీనివాస్‌, చిట్టిప్రోలు రమేష్‌. చిలుకూరి గిరి, దామర్ల వేణుగోపాల్‌, గంజి హరీష్‌, రవి, రామాలింగస్వామి, సైదులు, శేఖర్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement