మూడు రిజిస్ట్రేషన్లు..ఆరు స్టాంపులు..! | - | Sakshi
Sakshi News home page

మూడు రిజిస్ట్రేషన్లు..ఆరు స్టాంపులు..!

Mar 25 2025 2:02 AM | Updated on Mar 25 2025 2:00 AM

యథేచ్ఛగా స్టాంపు వెండర్ల దోపిడీ

ఇ–స్టాంప్‌లపై అక్రమంగా వసూలు

సబ్‌రిజిస్టార్‌ కార్యాలయంలో మాన్యువల్‌ స్టాంప్‌లకు బ్రేక్‌

సిండికేట్‌గా మారిన విక్రయదారులు

రూ.30లు అఽధికం

రాజాంలో ఈ స్టాంప్‌ పత్రాల విక్రయంలో అధికంగా వసూలు జరుగుతోంది. ఇటీవల రూ.50లు స్టాంప్‌ పత్రం నిమిత్తం వెళ్తే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద లేదు. ఆ ఇ–స్ట్టాంప్‌ బయట వెండర్‌ వద్ద తీసుకుంటే రూ.30లు అదనంగా వసూలు చేశారు.

– ఏవీ అర్జున్‌, డోలపేట, రాజాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement