చేసిన సేవలే గుర్తుండిపోతాయి | - | Sakshi
Sakshi News home page

చేసిన సేవలే గుర్తుండిపోతాయి

Apr 1 2023 5:46 AM | Updated on Apr 1 2023 5:46 AM

పదవీవిరమణ పొందిన కండక్టర్లను సన్మానిస్తున్న అధికారులు, సిబ్బంది తదితరులు   - Sakshi

పదవీవిరమణ పొందిన కండక్టర్లను సన్మానిస్తున్న అధికారులు, సిబ్బంది తదితరులు

అనంతగిరి: విధి నిర్వహణలో మనం చేసిన సేవలే ఎల్లవేళలా గుర్తుండిపోతాయని ఆర్టీసీ డీఎం బక్షినాయక్‌ అన్నారు. ఈమేరకు శుక్రవారం డిపోకు చెందిన ఇద్దరు కండక్టర్లు సులోచన, స్వామిదాసు పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అధికారులు సిబ్బంది, సహచరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇద్దరు కూడా కండక్టర్లుగా ఎంతో క్రమశిక్షణతో పనిచేసి మంచి పేరు తెచ్చి పెట్టారన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement