వేధింపులతో చంపేసింది!
తిరుమల: టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు మంగళవారం హైదరాబాద్కు చెందిన కల్లా సత్య రిషబ్ రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరికి విరాళం డీడీని అందజేశారు.