సాక్షి ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట టెంపుల్ రన్.. | Yadagirigutta Temple Run 2026 | Sakshi
Sakshi News home page

సాక్షి ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట టెంపుల్ రన్..

Feb 8 2026 11:04 AM | Updated on Feb 8 2026 12:55 PM

Yadagirigutta Temple Run 2026

సాక్షి,యాదగిరిగుట్ట: సాక్షి మీడియా గ్రూప్, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యాదగిరిగుట్ట టెంపుల్ రన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఆఫ్ మారథాన్, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల విభాగాల్లో పోటీలు నిర్వహించగా, భారీ సంఖ్యలో అథ్లెట్స్ పాల్గొన్నారు.

10 కిలోమీటర్ల విభాగంలో విజేతలు

పురుషుల ఓపెన్ కేటగిరీ: విజయ్ నెహ్రా

మహిళల ఓపెన్ కేటగిరీ: సాక్షి పలోజ్

పురుషుల 45 సంవత్సరాల కేటగిరీ: వెంకట్

మహిళల 45 సంవత్సరాల కేటగిరీ: పద్మ

ఆఫ్ మారథాన్ విభాగంలో విజేతలు

పురుషుల కేటగిరీ: మంచికంటి లింగన్న

మహిళల కేటగిరీ: గడ్డం రాజేశ్వరీ యాదవ్

పురుషుల 45 సంవత్సరాల కేటగిరీ: రవీందర్ ఎడ్ల

మహిళల 45 సంవత్సరాల కేటగిరీ: అనీ పార్హీ

ఈ కార్యక్రమం ద్వారా ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచడమే లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు. యాదగిరిగుట్ట ఆలయ పరిసరాల్లో నిర్వహించిన ఈ పరుగుల పోటీలు భక్తులు, యువతలో విశేష ఉత్సాహాన్ని నింపాయి. విజేతలకు నిర్వాహకులు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement