స్కూల్ బస్ కిందపడి రెండేళ్ల పాప మృతి | Two Year Old Girl Died After She Was Run Over By School Bus In Hyderabad Habsiguda - Sakshi
Sakshi News home page

Habsiguda: స్కూల్ బస్ కిందపడి రెండేళ్ల పాప మృతి

Jan 4 2024 12:12 PM | Updated on Jan 4 2024 1:14 PM

two year old Girl run over by school bus in Hyderabad - Sakshi

హైదరాబాద్: హబ్సిగూడలో దారుణం జరిగింది. హబ్సిగూడ రవీంద్రనగర్ లో జూన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు టైర్ కింద పడి రెండేళ్ల పాప మృతి  చెందింది. విరరాల్లోకి వెళితే..   గురువారం ఉదయం బడికి బయలుదేరిన తన సోదరుడిని బస్ ఎక్కించేందుకు వచ్చిన బాలిక.. తండ్రి దగ్గరకు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్న క్రమంలో కదులుతున్న బస్ కింద పడింది. దీంతో పాప అక్కడిక్కడే మృతి  చెందింది . సమాచారం తెలుసుకున్న పోలిసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement