Telangana Govt Taken Key Decision on Central Investigation Agency CBI - Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సీబీఐకి నో ఎంట్రీ

Published Sun, Oct 30 2022 11:25 AM

Telangana Govt Taken key Decision on Central Investigation Agency CBI - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీవో నెం. 51ని జారీ చేసింది. గతంలో ఏ కేసు దర్యాప్తుకైనా సీబీఐకి ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకుంది. ఈమేరకు ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం. 51ని జారీచేసింది. దీంతో ఇకపై సీబీఐ రాష్ట్రంలో ఏ కేసు దర్యాప్తు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే.

Advertisement
Advertisement