TS: సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు.. ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులు ప్రమోట్‌

Telangana Government Official Orders On Inter Exams - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ మీడియట్‌ రెండవ సంవత్సరం పరీక్షలు రద్దు చేస్తూ.. మొదటి సంవత్సరం విద్యార్థులను సెకండ్‌ ఇయర్‌కు ప్రమోట్‌ చేసింది. ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top