వోక్సెన్‌ యూనివర్శిటీలో విషాదం.. విద్యార్థి బలవన్మరణం | A second year architecture student Died In Sangareddy District | Sakshi
Sakshi News home page

వోక్సెన్‌ యూనివర్శిటీలో విషాదం.. విద్యార్థి బలవన్మరణం

Jul 21 2025 3:53 PM | Updated on Jul 21 2025 4:45 PM

A second year architecture student Died In Sangareddy District

సంగారెడ్డి:  జిల్లాలోని కంకోల్‌ వోక్సెన్‌ యూనివర్శిటీలో విషాదం చోటు చేసుకుంది.  క్యాంపస్‌ రూమ్‌లో ఓ విద్యార్థి ఫ్యాన్‌ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రుశికేష్‌(19) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు రుశికేష్‌,. ఆర్కిటెక్చర్‌ సెకండ ఇయర్‌ చదువుతున్న రుషికేష్‌ ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

ఈ క్రమంలోనే రుషికేష్‌ మొబైల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రుషికేష్‌ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మొబైల్‌లో తీసుకున​‍్న సెల్ఫీ వీడియోను బట్టి తెలిసే అవకాశం ఉంది. రుశికేష్‌ స్వస్థలం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌గా గుర్తించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement