మంద కృష్ణకు గాయాలు  | MRPS Founder Manda Krishna Madiga Was Injured | Sakshi
Sakshi News home page

మంద కృష్ణకు గాయాలు 

Aug 9 2021 4:10 AM | Updated on Aug 9 2021 4:10 AM

MRPS Founder Manda Krishna Madiga Was Injured - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమంత్రుల్ని కలవడానికి ఢిల్లీకి వచ్చిన ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగకు గాయాలయ్యాయి. ఎంపీల అతిథిగృహం వెస్ట్రన్‌ కోర్టులో బస చేసి న ఆయన ఆదివారం ఉదయం స్నానాలగదిలో పడిపోయారు. కుడికాలుకు తీవ్ర గాయం కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మంద కృష్ణను కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement